Thursday, 30 July 2026 11:53:53 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విశ్వం ఇంజనీరింగ్ క్యాంపస్ నందు ఎంబీఏ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్

Date : 25 January 2026 09:47 AM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ క్యాంపస్ నందు ఎంబీఏ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం 24-01-2026 ఘనంగా ఆసంతు 26 ప్రోగ్రాం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ఎం. బి ఏ లో విద్యార్థుల కు ప్లేస్ మెంట్లు టాప్ కంపెనీ ల లో వస్తున్నాయని దానికి తగినట్లుగ తమ లైఫ్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి అని అకాడమిక్స్ లో ఉత్తమ ఫలితాలు సాదించాలి అని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ విశ్వం కాలేజీ ఎం. బి. ఏ విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ కు దీటుగా పోటీ లో తమ నైపుణ్యలను పెంచుకోవాలి అని తెలిపారు. డిపార్ట్మెంట్ విభాగ అధిపతి డా. మీనాజ్ మాట్లాడుతూ ఎం. బి. ఏ ప్రథమ సంవత్సరం విద్యార్థులు కు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే నిర్వహించి తద్వారా విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు బాగా ఉండాలని అకడమిక్స్ లో మంచి ఉతీర్నత సాధించాలని, సీనియర్స్ ను గౌరవించి వారి సలహాలను తీసుకోవాలి అని తెలిపారు.ఆటల పోటీలలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్, డా. డి. రమణా రెడ్డి మరియు వైస్ ప్రిన్సిపాల్ డా. గౌస్ భాషా ప్రశంస పత్రాలు, మెడల్స్ ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి.ఎస్. గౌస్ బాషా, డా. బి.డి. వెంకటరమణ రెడ్డి, డీన్స్, హెస్.ఓ.డీస్ మరియు అధ్యాపకులు, ఎంబిఏ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :