Sunday, 13 September 2026 05:40:28 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

విశ్వం ఇంజనీరింగ్ క్యాంపస్ నందు ఎంబీఏ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్

Date : 25 January 2026 09:47 AM Views : 191

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ క్యాంపస్ నందు ఎంబీఏ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు శనివారం 24-01-2026 ఘనంగా ఆసంతు 26 ప్రోగ్రాం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ఎం. బి ఏ లో విద్యార్థుల కు ప్లేస్ మెంట్లు టాప్ కంపెనీ ల లో వస్తున్నాయని దానికి తగినట్లుగ తమ లైఫ్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి అని అకాడమిక్స్ లో ఉత్తమ ఫలితాలు సాదించాలి అని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ విశ్వం కాలేజీ ఎం. బి. ఏ విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ కు దీటుగా పోటీ లో తమ నైపుణ్యలను పెంచుకోవాలి అని తెలిపారు. డిపార్ట్మెంట్ విభాగ అధిపతి డా. మీనాజ్ మాట్లాడుతూ ఎం. బి. ఏ ప్రథమ సంవత్సరం విద్యార్థులు కు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే నిర్వహించి తద్వారా విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు బాగా ఉండాలని అకడమిక్స్ లో మంచి ఉతీర్నత సాధించాలని, సీనియర్స్ ను గౌరవించి వారి సలహాలను తీసుకోవాలి అని తెలిపారు.ఆటల పోటీలలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్, డా. డి. రమణా రెడ్డి మరియు వైస్ ప్రిన్సిపాల్ డా. గౌస్ భాషా ప్రశంస పత్రాలు, మెడల్స్ ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి.ఎస్. గౌస్ బాషా, డా. బి.డి. వెంకటరమణ రెడ్డి, డీన్స్, హెస్.ఓ.డీస్ మరియు అధ్యాపకులు, ఎంబిఏ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :