Monday, 14 September 2026 10:56:44 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎంపీల్ ఫ్రెండ్స్ మీట్

మిట్స్ విజయ భాస్కర్ చౌదరి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ మీట్

Date : 26 January 2026 05:13 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 26 : మదనపల్లె ను జిల్లా కేంద్రం గా చారిత్రాత్మక గుర్తింపు పొందిన సందర్భంగా మదనపల్లె ఫ్రెండ్స్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ హై స్కూల్, జి.ఆర్.టి హై స్కూల్ మదనపల్లె లోని అల్యూమిని విద్యార్థులు భాగస్వామి గా నిలబడి మీట్ ను ఏర్పాటుచేసినారు. ఈ ముఖ్యమైన ప్రయాణంలో భాగమైన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఒకచోట చేర్చడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం అని నారాయణ స్వామి అన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు. 5 నియోజకవర్గాలతో కొత్త జిల్లా పరిపాలన జనవరి 1, 2026 నుండి ప్రారంభం అవడం, పరిపాలన ప్రారంభం ఇక్కడ జరగడము ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమం లో మిట్స్ (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సుల్లేర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరీ మాట్లాడుతూ తమ స్నేహితులు ఎంతో మంది ఈ కార్యక్రమం లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఒక్కపుడు మదనపల్లె నందు డాక్టర్ డిగ్రీ చేసిన వారు అతి తక్కువుగా ఉండేవారు, అలాంటిది ఇప్పుడు దేశం లో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి తమ యూనివర్సిటీ నందు 259 మంది పీ హెచ్ డి పట్టభద్రులు కలిగిన యూనివర్సిటీ గా మిట్స్ ఎదగడం, మదనపల్లె పేరు తో మిట్స్ ఉండటం ఎంతో గర్వము గా ఉందని, అల్లాంటి మదనపల్లె ను ఈ రోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, మదనపల్లె కు దక్కిన గౌరవం మరువలేనిది అని అన్నారు. ఎంతో మంది ఈ మదనపల్లె జిల్లా అవడం కోసం కృషిచేశారని, తమ వంతుగా జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహాయానికైనను వెనకాడబోమని తెలియజేస్తున్నామని, మిట్స్ (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఎప్పుడు ముందుటుందని అన్నారు. ఈ సందర్భాంగా ఎంతో మంది తమ మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమం లో నాదెళ్ల ద్వారకానాథ్, చక్రపాణి, యూ. విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :