Monday, 14 September 2026 05:26:02 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు

Date : 13 September 2026 06:50 PM Views : 13

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు మదనపల్లె : పట్టణంలోని కమ్మవీధి,జనసేన పార్టీ కార్యాలయం నందు ఆదివారం గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు జనసైనికులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీచేసే ప్రతి ఒక్కరికీ పూర్తి సహాయ,సహకారాలు అందిస్తామని,ఖచ్చితమైన ప్రణాళికతో ఎన్నికలలో పోటీకి సన్నద్ధం కావాలని,గెలుపే లక్ష్యంగా పోటీ చేసే ప్రతి ఒక్కరూ స్పష్టమైన కార్యచరణ రూపొందించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.రాజంపేట పార్లమెంట్ సమన్వయ కమిటీ కో-ఆర్డినేటరుగా జనసేన పార్టీ నియమించిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్,అతికారి కృష్ణ,తాతం శెట్టి నాగేంద్ర, సమన్వయ కమిటీ సభ్యులు ఇంచార్జి అందరూ కలసి పోటీ చేసే అభ్యర్థుల వివరాలు నమోదు చేసుకుని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుందని,తుది నిర్ణయం అధినాయకుడు పవన్ కళ్యాణ్ తీసు కుంటారన్నారు.కూటమి ధర్మం ప్రకారం జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారో వందకు వంద శాతం గెలిపించుకుంటామని,మా పార్టీ శ్రేణులు అంతా కూడా విబేధాలు,వర్గాలు అన్ని పక్కన పెట్టి ఐకమత్యంగా జనసేన పార్టీనీ,ఎన్డిఏ కూటమి అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించుకొంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మదనపల్లె ఏఎంసి చైర్మన్ జంగాల శివరామ్,బీసీ నాయకులు బండి మనోహర్,రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర,జిల్లా జాయింట్ సెక్రెటరీ సనావుల్లా,ప్రదీప్ సింగ్,టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్ బాబు,ఏఎంసి డైరెక్టర్లు రోణురు బాబు,గడ్డం లక్ష్మీపతి,నాయకులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :