Monday, 08 June 2026 09:53:35 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

శ్రీ కృష్ణచైతన్య కళాశాలలో ఘనంగా ప్ర్రారంభమైన 2026 క్రీడోత్సవాలు

హాజరైన బిజెపి నాయకులు చల్లపల్లి నరసింహా రెడ్డి,డాక్టర్ ఎన్.సేతు ఘనస్వాగతం పలికిన కళాశాల కరస్పాండెంట్ బి.శశివర్ధన్ రెడ్డి

Date : 22 January 2026 08:27 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె మండలం,గంగన్నగారిపల్లెలో గల శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసి,నర్సింగ్ కళాశాలలో వార్షిక క్రీడోత్సవాలు - 2026 గురువారం నుండి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై క్రికెట్ బ్యాటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు.అదేవిధంగా విజయ భారతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.సేతు టాస్ వేసి ఇందులో టాస్ గెలిచిన జట్టుతో మొదటి మ్యాచ్ ను ప్రారంబించారు.ఈ క్రీడల్లో బాగంగా క్రికెట్,వాలీబాల్,కబడ్డీ,టెన్నికాయిట్,అథ్లెటిక్స్ వంటి వివిధ అటల పోటీలు నిర్వయించ బడునని కాలేజీల కరెస్పాండెంట్ బి.శశి వర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి చల్లపల్లి నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం,శ్రమ,బృందసహకారాన్ని పెంపొందించడమే ఈ క్రీడల ముఖ్య ఉద్దేశ్యన్నారు.డాక్టర్ ఎన్ సేతు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలను క్రీడా స్ఫూర్తితో మాత్రమే ఆడాలన్నారు.ఇందులో జయాపజయాలు గురించి ఎవరు నిరాశపడకూడదు.ఓటమి విజయానికి మార్గం చూపుతుందన్నారు.కాలేజీల కరెస్పాండెంట్ బి.శశి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్రీడలు ద్వారా విద్యార్థుల అంతర్గత ప్రతిభలను చాటుకోవడానికి వేదికగా క్రీడలు నిలుస్తాయని అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ అక్మల్ అలీ బేగ్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఇంచార్జ్ ద్వారకనాథ్ రెడ్డి,కాలేజీల గౌరవ డైరెక్టర్,న్యాయ సలహాదారులు డాక్టర్ బి.కృష్ణారెడ్డి,పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ అధినేత డి.చంద్ర మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :