Thursday, 16 April 2026 03:21:31 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

రాష్ట్రఅభివృద్ధి కోసం ఎటువంటి రాజీపడేది లేదు - మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Date : 18 March 2026 07:27 AM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 17 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలోని అన్నా రెడ్డిపాలెం గ్రామంలో గ్రామ తెలుగుదేశం నేత మెట్టు.విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందించిన కోటి 40 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటుచేసిన పలు అభివృద్ధి పనుల ప్రారంభాలు మరియు శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి ఆనం హాజరయ్యారు..గ్రామ తెలుగుదేశం నేత మెట్టు.విజయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. మొదట గ్రామంలోని పురాతన రామాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన గ్రామ హెల్త్ సెంటర్, సిమెంట్ రోడ్లను ప్రారంభోత్సవం నిర్వహించి త్రాగునీటి పథకం,అంతర్గత పైప్ లైన్ల పనులకు శంకుస్థాపన పల్లిపాలెం వినాయక స్వామి ఆలయ పహరి గోడ నిర్మాణం కు భూమి పూజ నిర్వహించారు.. రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులకు 481 పాస్ పుస్తకాల పంపిణీ చేశారు అలాగే 12 మందికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందించారు.. పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్త ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు.. ఇలా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి గ్రామాల అభివృద్ధి కోసం తాము నిరంతరం శ్రమిస్తామని మంత్రి ఆనం తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :