Sunday, 13 September 2026 04:32:45 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమంలోని అవ్వ తాతల భోజన నిమిత్తం చౌడేపల్లి వాస్తవ్యులు

Date : 13 May 2026 05:14 PM Views : 172

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమంలోని అవ్వ తాతల భోజన నిమిత్తం చౌడేపల్లి వాస్తవ్యులు ఎంపీడీవో లీలా మాధవి వారి తల్లిగారు శాంత కుమారి పేరు మీద ఆనందంలోని వృద్ధులకు భోజనం చేయుటకు వీలుగా పదివేల రూపాయలు విలువ చేసే ఐదు భోజనం టేబుల్ ను వితరణ చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు... ఈ సందర్భంగా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితా రాణి మాట్లాడుతూ ఎంపీడీవో లీలా మాధవి గారు గత కొన్ని సంవత్సరాలుగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు వివిధ రకాలుగా నిత్యవసర వస్తువులు సహకరిస్తూ వస్తున్నారు... ప్రస్తుతం వృద్ధులు బికేపల్లి వైయస్సార్ కాలనీ నందు మధ్య భవనంలో మార్చడం జరిగింది వారికి వీలుగా భోజనం చేయుటకు అనువుగా భోజనం టేబుల్ కావాలని ఎంపీడీవో లీలా మాధవి మేడం కి తెలపడంతో వెంటనే తన తల్లిగారు శాంతకుమారి పేరు మీద పదివేల రూపాయలు విలువ చేసే భోజనం టేబుల్ అందించారు ఈ సందర్భంగా లీలా మాధవి మేడం కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థచే నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమం

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: