Wednesday, 29 July 2026 04:28:58 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మదనపల్లె జిల్లాపై మాట నిలుపుకున్న కూటమి ప్రభుత్వం - శ్రీరామ్ చినబాబు

యన్టీఆర్ విగ్రహం కు పాలాభిషేకం, అంబరాన్నంటిన సంబరాలు

Date : 26 November 2025 04:59 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె జిల్లాపై మాట నిలుపుకున్న కూటమి ప్రభుత్వం - శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంబరాలు - పెద్దఎత్తున తరలివచ్చిన కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు మదనపల్లె : ఎన్నో సంవత్సరాలుగా మదనపల్లి జిల్లా కావాలని ఎదురుచూస్తున్న మదనపల్లి నియోజకవర్గ ప్రజల కల సాకారమైన తరుణంలో బుధవారం మదనపల్లి పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి.కూటమి ప్రభుత్వానికి,ప్రధాని నరేంద్ర మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ బాబులకి ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించార.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి,సీడ్ మల్లికార్జున నాయుడు,యల్లంపల్లి ప్రశాంత్,బండి ఆనంద్,టి.వెంకటరమణారెడ్డి,రాజంపేట ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు గారు,పఠాన్ ఖాదర్ ఖాన్,మహబూబ్ ఖాన్,చీకలబైలు సర్పంచ్ ప్రభాకర,బండి అమర,జనసేన నాయకులు దారం అనిత,శివాలయం డైరెక్టర్లు మల్లికా,పసుపులేటి వరప్రసాద్,జెసి రెడ్డెప్ప,నియోజకవర్గ వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన మదనపల్లి జిల్లాను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.గత వైసిపి ప్రభుత్వం మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయకుండా ఇక్కడ ప్రజలను మోసం చేసిందన్నారు.అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నదని కొనియాడారు.మదనపల్లి జిల్లా సాధనకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :