Sunday, 13 September 2026 11:22:07 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

శిధిలావస్థలో తంబళ్లపల్లె తహసీల్దార్ కార్యాలయం

Date : 10 May 2026 10:00 PM Views : 151

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 10 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని తాహాసిల్దార్ కార్యాలయం గత మూడేళ్లుగా శిధిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన తాసిల్దార్ కార్యాలయం రెండేళ్ల క్రితం పూర్తిగా దెబ్బతిని కూలడానికి సిద్ధమవడంతో తాత్కాలికంగా పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ కు మార్చారు. తంబళ్లపల్లె నడిబొడ్డున శిధిలమైన తాసిల్దార్ కార్యాలయం వైపు కన్నీటి చూడకపోవడం దురదృష్టకరం. రెండు ప్రభుత్వాలు మారినా కార్యాలయం పట్టించుకోకపోవడం తోపాటు నిత్యం జిల్లాస్థాయి నుండి డివిజన్ స్థాయి అధికారులు సైతం కార్యాలయం దుస్థితిపై పట్టించుకోక పోవడం విచారకరం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 2047 విజన్ లో భాగంగా తాసిల్దార్ కార్యాలయం నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :