Monday, 14 September 2026 09:48:15 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మల్లయ్య కొండలను మైనింగ్ పరం చేయకండి

మైనింగ్ కు వ్యతిరేకంగా సంతకాల శేఖరణ

Date : 02 March 2026 08:26 PM Views : 331

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 02 : తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని పవిత్రమైన సాదు మల్లయ్య కొండలను మైనింగ్ కు అప్పజెప్పరాదని మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ మొట్టమొదటి అన్నదాన కమిటీ ఫౌండర్ ఆదర్శ పాఠశాల చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి , అన్నదాన కమిటీ మొదటి సభ్యుడు అయినటువంటి మెడికల్ స్టోర్ నారాయణరెడ్డి సభ్యులు కోరారు. సోమవారం వారు మల్లయ్య కొండ కింద సమావేశమై లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం సాదు మల్లయ్య కొండ లో వెలసిన మల్లికార్జున స్వామి సంచరించిన ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం మైనింగ్ కు అనుమతి ఇవ్వడం పై వారు ఆక్షేపించారు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు మల్లయ్య కొండ మహాశివుని దర్శించుకుంటారని మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారని అలాంటి మహాన్విత మల్లికార్జున స్వామి కొండలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కొండలను కాపాడుకోవడానికి మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సంతకాల సేకరణ లో ప్రతి ఒక్కరూ పాల్గొని మల్లయ్య కొండలను కాపాడుకోవడానికి ముందుకు రావాలని కోరారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :