Thursday, 16 April 2026 04:56:55 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

అధికారులతో ఎంపీడీఓ సమీక్ష

సమస్యల పరిస్కారం పై దృష్టి సారించండి ఎంపీడీఓ

Date : 28 October 2024 10:19 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 28 : తంబళ్లపల్లె మండలం లోని సమస్యలపై అధికారులు పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన నూతనంగా వచ్చిన కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని అధికార యంత్రాంగం ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ కార్యక్రమం తో పాటు గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి సంబంధిత అధికారులు , ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకుల సహకారంతో కృషి చేయాలని కోరారు. పల్లెపండగలో మంజూరైన సిసి రోడ్ల నిర్మాణాలు తో పాటు పక్క గృహాల నిర్మాణాలు వేగవంతం చేయడానికి సహకరించాలన్నారు. ఈ సమీక్షలో ఈఓ ఆర్ డి దిలీప్ కుమార్ నాయక్,మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :