నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 23 : రామసముద్రం మండల గ్రామ పంచాయతీ సీతారాగానిపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్త సోమనాథ్ గౌడ్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న నిసార్ అహ్మద్ కార్యకర్తస్వగ్రామానికి వెళ్లి పార్థవదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి మీ కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మండల వైసీపీ కన్వీనర్ కేశవ రెడ్డి , వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్,వైసీపీ స్టేట్ బిసి నాయకులు గెవన్న రెడ్డి వీరే గౌడ్,విజయ్, ఆనంద్, కొమ్ము నారాయణస్వామి, కృష్ణప్ప, శివయ్య, డాక్టర్ ప్రకాష్, సిపిఐ నాగప్ప, నాగార్జున, నరసింహులు, మల్లికార్జున్ రెడ్డి, చెన్నకేశవ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News