నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 29 : మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష ఇంటివద్దనే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం లోని పలు గ్రామాల నుండీ సమస్యలపై వచ్చిన వారి వద్ద నుండీ వినతులు స్వీకరించాం, ప్రతీ ఫిర్యాదు కు పరిస్కారం చూపిస్తామని భరోసా కల్పిస్తూ, ఫిర్యాదు లను సంబంధిత శాఖ లకు తెలియచేస్తూ సాధ్యమైనంత త్వరలో పరిస్కారం చూపాలని అధికారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News