నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 22 హ్హ్ రామసముద్రం మండలం లో వాడవాడలా మాజీ ముఖ్య మంత్రి జగ న్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ మండలం నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఉదయం మండలంలో పండుగ వాతావరణం నెలకొన్నది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి క్లుప్తంగా వివరించారు, పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు గ్రామాల్లో వృద్ధులకు పండ్లు, బ్రెడ్ లు, అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్నా ఎంపిపి రమణారెడ్డి, స్టేట్ బిసి నాయకులు గెవన్న జడ్పీటీసీ రామచంద్రా రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్ జయరామి రెడ్డి,జిల్లా వైసీపీ నాయకులు దొడ్డి పల్లె ఆనంద,సి హెచ్ ప్రకాష్, రాధారెడ్డి,తిమ్మా రెడ్డి,కేసీ పల్లె ఈ శ్వర్ రెడ్డి, జిల్లా బిసి నాయకులు తిమ్మయ్య మండల వైసీపీ మైనారిటీ నాయకులు సర్ధార్ బాషా మండల వైసీపీ బిసి నాయకులు రెడ్డి వీరే గౌడ్, ఎంపిటీసీ మస్తాన్, సర్పంచ్ లు తిప్ప రాజు, వాలిరెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి,బుడ్డారెడ్డి సిపిఐ నాగప్ప ఎస్సి సెల్ కృష్ణప్ప,కొమ్ము నారాయణ స్వామి, శివ,గొల్లపల్లె నాగరాజ, చంద్రశేఖర్,స్టోర్ రెడ్డెప్ప కేశవ,సి. సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు ఇఫ్Pకార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు
Admin
Namitha News