Thursday, 30 July 2026 02:33:09 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వాడ వాడల మాజీ సి.యం. వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Date : 22 December 2025 02:16 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 22 హ్హ్ రామసముద్రం మండలం లో వాడవాడలా మాజీ ముఖ్య మంత్రి జగ న్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ మండలం నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఉదయం మండలంలో పండుగ వాతావరణం నెలకొన్నది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి క్లుప్తంగా వివరించారు, పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పలు గ్రామాల్లో వృద్ధులకు పండ్లు, బ్రెడ్ లు, అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్నా ఎంపిపి రమణారెడ్డి, స్టేట్ బిసి నాయకులు గెవన్న జడ్పీటీసీ రామచంద్రా రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్ జయరామి రెడ్డి,జిల్లా వైసీపీ నాయకులు దొడ్డి పల్లె ఆనంద,సి హెచ్ ప్రకాష్, రాధారెడ్డి,తిమ్మా రెడ్డి,కేసీ పల్లె ఈ శ్వర్ రెడ్డి, జిల్లా బిసి నాయకులు తిమ్మయ్య మండల వైసీపీ మైనారిటీ నాయకులు సర్ధార్ బాషా మండల వైసీపీ బిసి నాయకులు రెడ్డి వీరే గౌడ్, ఎంపిటీసీ మస్తాన్, సర్పంచ్ లు తిప్ప రాజు, వాలిరెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి,బుడ్డారెడ్డి సిపిఐ నాగప్ప ఎస్సి సెల్ కృష్ణప్ప,కొమ్ము నారాయణ స్వామి, శివ,గొల్లపల్లె నాగరాజ, చంద్రశేఖర్,స్టోర్ రెడ్డెప్ప కేశవ,సి. సుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు ఇఫ్Pకార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :