నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చెన్నై - మే 10 : తమిళనాడు నూతన ముఖ్యమంత్రి గా జోసెఫ్ విజయ్ తో ప్రమాణం చేయించిన తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్. కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. టీవీకే అభిమానులు, కార్యకర్తలు, కుటుంబసభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన విజయ్. మరో తొమ్మిది మంది చే మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం.
Reporter
Namitha News