నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 28 : మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం పుర్రవాండ్లపల్లికి చెందిన వైసిపి నాయకులు నరసింహులు, రెడెప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నరసింహులు మృతి చెందగా రెడెప్ప తీవ్రగాయలతో చికిత్స పొందుతున్నారు. నరసింహులు కుటుంబ సభ్యులను, రెడ్డప్పను వారి కుటుంబ సభ్యులను నిసార్ అహమ్మద్ పరామర్శించిన దైర్యం చెప్పారు. పార్టీ పరంగా అన్నివిధాలా అండగా వుంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవరెడ్డి సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, గెవన్న,కొండూరు కృష్ణారెడ్డి,వెంకట రమణారెడ్డి,గబ్బురి సుదర్శన్ బాబు,కృష్ణప్ప, తిమ్మయ్య, రెడ్డి వీరే గౌడ్, సర్ధార్ బాషా, సిపిఐ నాగప్ప, బాలాజీ, ఈశ్వర్ రెడ్డి, విజయ్, స్వామి, చెంగారెడ్డి, సర్ధార్బాషా నరసింహులు, నాగార్జున, విఎస్. రెడ్డి, మల్లికార్జున రెడ్డి, చెన్నక్రిష్ణ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News