Tuesday, 15 September 2026 08:51:38 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరసింహులు కుటుంబ సభ్యులను పరామర్శించిన నిసార్ అహమ్మద్

Date : 28 November 2025 07:46 PM Views : 247

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 28 : మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం పుర్రవాండ్లపల్లికి చెందిన వైసిపి నాయకులు నరసింహులు, రెడెప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ‌ నరసింహులు మృతి చెందగా రెడెప్ప తీవ్రగాయలతో చికిత్స పొందుతున్నారు.‌ నరసింహులు కుటుంబ సభ్యులను, రెడ్డప్పను వారి కుటుంబ సభ్యులను నిసార్ అహమ్మద్ పరామర్శించిన దైర్యం చెప్పారు. పార్టీ పరంగా అన్నివిధాలా అండగా వుంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవరెడ్డి సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, గెవన్న,కొండూరు కృష్ణారెడ్డి,వెంకట రమణారెడ్డి,గబ్బురి సుదర్శన్ బాబు,కృష్ణప్ప, తిమ్మయ్య, రెడ్డి వీరే గౌడ్, సర్ధార్ బాషా, సిపిఐ నాగప్ప, బాలాజీ, ఈశ్వర్ రెడ్డి, విజయ్, స్వామి, చెంగారెడ్డి, సర్ధార్బాషా నరసింహులు, నాగార్జున, విఎస్. రెడ్డి, మల్లికార్జున రెడ్డి, చెన్నక్రిష్ణ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :