Sunday, 13 September 2026 11:20:36 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జి.శంకర్ యాదవ్

Date : 05 September 2026 05:30 PM Views : 45

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జి.శంకర్ యాదవ్ మదనపల్లె : అన్నమయ్య జిల్లా రాయచోటిలో శనివారం నిర్వహించిన ప్రజాచేరువ కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి,అన్నమయ్య జిల్లా ఇంచార్జి మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి,రవాణా,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్,జోన్-4 కో-ఆర్డినేటర్ దామచర్ల సత్యలు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో తంబల్లపల్లె నియోజకవర్గం ఇంచార్జి,మాజీ శాసనసభ్యులు జి.శంకర్ యాదవ్ మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ముందుగా జి.శంకర్ యాదవ్ ని వారు ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రస్తుతం రాజకీయాలపై కాసేపు చర్చించుకున్నారు.వెనుకబడిన తంబళ్లపల్లె నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని మంత్రులకు శంకర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.తంబళ్లపల్లిలో టిడిపి పూర్వవైభవానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని,పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తామన్నారు.తనకు ఇన్చార్జిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :