Tuesday, 15 September 2026 10:40:25 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

చెత్తనే సంపదగా మార్చిన ఘనత మా కూటమి ప్రభుత్వానిదే - టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి

Date : 30 May 2026 08:45 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 30 ః నాటి వైకాపా ప్రభుత్వం చెత్త పై పన్ను వేస్తే ప్రజలు బుద్ధి చెప్పారని, అదే చెత్తను మా కూటమి ప్రభుత్వం సంపదగా సృష్టించి స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర వైపు పరుగులు పెడుతుందని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి కొనియాడారు. శనివారం మండలానికి మూడు బ్యాటరీ చెత్త సేకరణ వాహనాలకు మహిళా నాయకురాలు సిద్ధమ్మ పూజలు నిర్వహించగా ఏవో థామస్ రాజా, కార్యదర్శి శ్రీనివాసరావు లు లాంఛనంగా ప్రారంభించారు. మండలంలోని తంబళ్లపల్లె, కోసువారిపల్లె, రేణుమాకులపల్లి లకు బ్యాటరీ వాహనాల ద్వారా తడి పొడి చెత్త సేకరణకు ఈ బ్యాటరీ వాహనాలు ఉపయోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఈ వినోద్ కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ శ్రీనివాసులు, రైతు సంఘం నాయకుడు వెంకట్ రెడ్డి, పురుషోత్తం, వీరాంజనేయులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, తెలుగు యువత నరసింహులు, ఎర్రసానిపల్లి రామచంద్రారెడ్డి, బీసీ నాయకుడు సుధాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు బాబ్జాన్, సురేంద్ర, రామకృష్ణ, అల్లావుద్దీన్, బిజెపి హరినాథ్ రెడ్డి, గాలి మల్లయ్య,ఏ పీ ఓ అంజనప్ప, కార్యాలయ సిబ్బంది సురేంద్ర, విజయ్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్,ఖయ్యూం, నాగరాజు, పంచాయితీ పద్మావతి, భాస్కర్, డ్రైవర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :