Wednesday, 29 July 2026 02:44:42 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా ఆగమన 2కే 25

Date : 21 December 2025 09:38 AM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం లో అట్ట హాసంగా ఆగమన 2కే 25 విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా ఆగమన 2కే 25 నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల చైర్మన్ శ్రీ. ఎం. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి వినూత్న మార్పులు ఉంటాయని అవి టీచింగ్, ప్లేసెమెంట్, అకాడమిక్ లో కూడా చాలా క్వాలిటీ తీసుకొస్తామని, ఇంకా విద్యార్థులు అన్నివిధాలా కాలేజీ కి సహకరించి, మీరు కూడా భవిష్యత్ లో మంచి క్యారీర్ లో నిలిచి కాలేజీ కి రోల్ మోడల్స్ ఉండాలని పిలుపు నిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ బి. టెక్ ప్రథమ సంవత్సరం 2025 విద్యార్థులు కు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే నిర్వహించి తద్వారా విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు బాగా ఉండాలని అకాడమిక్స్ లో మంచి ఉతీర్నత సాధించాలని, సీనియర్స్ ను గౌరవించి వారి సలహాలను తీసుకోవాలి అని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు మంచి క్రమం శిక్షణ తో విద్యా విధానం ఇంకా ప్రస్తుత పోటీ ప్రపంచం లో మీ స్థాయిని పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల చైర్మన్ శ్రీ. ఎం. ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి ఎస్. గౌస్ బాషా, ఆర్. అండ్. డి డైరెక్టర్, డా. బి. డి. వెంకటరమణ, డీన్స్ హెస్. ఓ. డీస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :