Sunday, 13 September 2026 11:21:12 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

Date : 04 January 2026 12:07 AM Views : 253

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 03 : : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమానికి రైతుల నుండి విశేష స్పందన లభిస్తున్నట్లు తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జుంజురపెంట, ఆర్ ఎన్ తాండ పంచాయతీలకు సంబంధించిన రైతులకు తాసిల్దార్ పాసుబుక్కులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రీ సర్వేలో ఏర్పడిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించి పక్కా ప్రణాళిక ప్రకారం పాసుబుక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. పాస్ బుక్కులు ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ పరికరాలు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని సూచించారు. నూతన పాస్ బుక్కుల పంపిణీ పై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శ్రీరాములు, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.కూటమి నాయకులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమానికి రైతుల నుండి విశేష స్పందన లభిస్తున్నట్లు తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జుంజురపెంట, ఆర్ ఎన్ తాండ పంచాయతీలకు సంబంధించిన రైతులకు తాసిల్దార్ పాసుబుక్కులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రీ సర్వేలో ఏర్పడిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించి పక్కా ప్రణాళిక ప్రకారం పాసుబుక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. పాస్ బుక్కులు ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ పరికరాలు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని సూచించారు. నూతన పాస్ బుక్కుల పంపిణీ పై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శ్రీరాములు, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :