Wednesday, 29 July 2026 08:40:48 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

Date : 04 January 2026 12:07 AM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 03 : : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమానికి రైతుల నుండి విశేష స్పందన లభిస్తున్నట్లు తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జుంజురపెంట, ఆర్ ఎన్ తాండ పంచాయతీలకు సంబంధించిన రైతులకు తాసిల్దార్ పాసుబుక్కులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రీ సర్వేలో ఏర్పడిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించి పక్కా ప్రణాళిక ప్రకారం పాసుబుక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. పాస్ బుక్కులు ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ పరికరాలు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని సూచించారు. నూతన పాస్ బుక్కుల పంపిణీ పై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శ్రీరాములు, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.కూటమి నాయకులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమానికి రైతుల నుండి విశేష స్పందన లభిస్తున్నట్లు తాసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జుంజురపెంట, ఆర్ ఎన్ తాండ పంచాయతీలకు సంబంధించిన రైతులకు తాసిల్దార్ పాసుబుక్కులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రీ సర్వేలో ఏర్పడిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించి పక్కా ప్రణాళిక ప్రకారం పాసుబుక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. పాస్ బుక్కులు ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ పరికరాలు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని సూచించారు. నూతన పాస్ బుక్కుల పంపిణీ పై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో శ్రీరాములు, వీఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :