Saturday, 12 September 2026 05:34:05 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

Date : 30 June 2026 08:39 PM Views : 242

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 30 : తంబళ్లపల్లి మండలంలో బాలి రెడ్డి గారి పల్లి పంచాయతీ ‌ లోని పలువురకి పార్లమెంట్ టిడిపి రైతు నాయకుడు వెంకట్ రెడ్డి ,ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా ఆయన సుమారు రెండు లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు గ్రామాలు తిరిగి లబ్ధిదారులకు పంపిణిచేశాడు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా ,తంబళ్లపల్లె నియోజకవర్గం లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఘనత మాకూటమి ప్రభుత్వానికి దక్కినట్లు చెప్పాడు. బాల్ రెడ్డి గారి పల్లి పంచాయతీలో ప్రతి సమస్యను జల్లెడ పట్టి అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి పరిష్కారానికి తన వంతు పూర్తి కృషి చేస్తున్నట్లు భవిష్యత్తులో చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలోని తెలుగుదేశం సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :