Friday, 19 June 2026 03:20:36 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

మహిళా ఆర్థిక అభివృద్ధికి యగ్ కార్ట్ చేయూత - ఏపిఎం గంగాధర్

Date : 27 April 2026 09:22 PM Views : 114

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 27 ః మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి లో భాగంగా కూటమి ప్రభుత్వం యగ్ కార్ట్ పథకం ద్వారా చేయూత ఇస్తున్నట్లు ఏపీఎం గంగాధర్ తెలిపారు. సోమవారం ఎగ్ కార్ట్ పథకంలో రూ 50 వేలు సబ్సిడీతో తోపుడు బండి, సరంజామ మంజూరైన నసీబ్ జాన్ కు అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మండలానికి ఒక ఎగ్ కార్ట్ పథకం కింద 50,000 సబ్సిడీతో చిరు వ్యాపారం తోపుడు బండితో జీవనాధారానికి ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తుంది అన్నారు. టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వినూత్న పథకాలతో వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామచంద్ర, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొట్టాల శివకుమార్, రామచంద్రారెడ్డి, కాలా నారాయణ, ఐకెపి సంఘమిత్రలు లక్ష్మయ్య, కొటాల భాష, తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :