Friday, 19 June 2026 03:14:37 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్

ఆ స్కూల్లో సీట్ దొరకడం కష్టమే గగనం

Date : 18 June 2026 07:28 PM Views : 11

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 18 : అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం కొత్తయిండ్లు లో ఉన్న మునిసిపల్ హైస్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కట్టారు. పట్టణంలో మున్సిపల్ హై స్కూల్ లోని విద్యార్థులు ప్రతీ సంవత్సరం చదువు లో మంచి ప్రతిభ, మంచి ఫలితాలు సాధిస్తూ మంచి పేరున్న హైస్కూల్ గా మారింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సిఫారసు చేసేవారు. ఇంతటి పేరొందిన పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపుతుండటం తో అడ్మిషన్లు నాటి నుండీ 6-10వ తరగతి వరకు 171 మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్.యం. ఉషారాణి తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :