Monday, 14 September 2026 07:37:16 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

జనసేన ఇంచార్జ్ అన్న వివాహితుడైన హరినాథ్ తన మైనర్ బాలిక ను కిడ్నాప్ చేసారంటూ ఆరోపిస్తున్న తండ్రి

మైనర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసిన మొలకలచెరువు పోలీసులు

Date : 22 February 2026 08:01 PM Views : 365

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 22 : తన మైనర్ బాలిక ను అపహారించి తీసుకెళ్లిన వివాహితుడు హరినాథ్ పై 19న మొలకలచెర్వు పి. యస్. లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా, నా బిడ్డ ను నాకు అప్పగించకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఎస్పీ కి ఫిర్యాదు చేయాలని మదనపల్లి కి వచ్చిన తండ్రి ఆదినారాయణ... మొలకల చెర్వు మండలం కదిరినాధుని కోట పంచాయతీ బీగు వారి పల్లి కి చెందిన ఆదినారాయణ కుమార్తె 17 సం మైనర్ బాలిక ను అపహారించుకొని వెళ్లిన వివాహితుడు 40 సం పోతుల హరినాథ్... ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక కు మాయ మాటలు చెప్పి లొంగధీసుకొన్న జనసేన ఇంచార్జ్ సాయినాథ్ అన్న హరినాథ్ కొంతకాలం క్రితం గొడవ జరగడం తో కళాశాల ను మాన్పించి ఇంటివద్దనే ఉంచుకొన్న తల్లితండ్రులు. 19న గ్రామం లో భయ బ్రాంతులకు గురిచేసి బాలిక ను కిడ్నాప్ చేసుకొని వెళ్లిన హరినాథ్ పై 19వ తేదీ రాత్రి మొలకలచెర్వు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆదినారాయణ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయం చేయాలని మదనపల్లి ఎస్పీ కి ఫిర్యాదు చేయడానికి వచ్చానని మీడియా ను ఆశ్రయించిన బాలిక తండ్రి, బంధువులు. మొలకల చెర్వు పోలీసులను ఘటన పై వివరణ అడుగగా ఫిర్యాదు మేరకు మైనర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన మొలకలచెర్వు ఇన్స్పెక్టర్

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :