నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 27 : మదనపల్లె నియోజకవర్గంలోని స్థానిక మాంగళ్య ఫంక్షన్ హాలులో పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలానికి చెందిన విజయవాణి ప్రింటర్స్ అధినేత మహేష్ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించిన శుభకార్యానికి హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు కాబోయే వధూవరులను ఆశీర్వదించి వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు , తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్ , చందు, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News