నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూలై 01 : తంబళ్లపల్లి మండలం పరసతోపు పంచాయతీ లోని ఎగువ బోయపల్లి లోని కొళాల మల్లయ్య కొడుకు పాపన్న కు మొల్డింగ్ బిల్లు పెట్టక అసంపూర్తిగా ఉన్న ఇంటిలోనే అష్టకష్టాలు పడుతున్న నేపథ్యం, అయితే ప్రభుత్వం లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి అసంపూర్తి ఇండ్ల ను పూర్తిచేయాలని సూచిస్తున్నా గ్రామ స్థాయి లో బిల్లులు పెట్టక ఇబ్బందులలో లబ్దిదారులు
Reporter
Namitha News