Monday, 08 June 2026 10:02:03 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

గొల్లపల్లి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా గుర్తింపు కార్డులు, టైల పంపిణి

Date : 10 November 2025 06:55 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : రామసముద్రం మండలం గొల్లపల్లి మోడల్ ప్రైమరీ పాఠశాల లోని 55 మంది విద్యార్థులకు సోమవారం ఆ పాఠశాల ఉపాధ్యాయులు, మండల ఎస్టియు అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మరియు పాఠశాల కమిటీ సభ్యుడు పురుషోత్తం సంయుక్తంగా స్వంత నిధులతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు, టైలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి హేమలత మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాతలకు మరియు ఉపాధ్యాయులను అభినందించారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు, కమిటీ సభ్యుల సహకారం ఎంతైనా అవసరమని, ఈ పాఠశాలలోని పిల్లల అభివృద్ధి బాగుందని ఉపాధ్యాయులను కొనియాడారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి హేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టియు అధ్యక్షుడు అయూబ్ ఖాన్ గొల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షాహిరా ,చోకాండ్లపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, గొల్లపల్లి ఉపాధ్యాయురాలు రెడ్డినీలాంబ, పాఠశాల కమిటీ చైర్మన్ నాగభూషణం, సభ్యులు అమరప్ప, సుజ్ఞానమూర్తి, చస్మా, ఉపాధ్యాయులు చిన్న రెడ్డప్ప , రామన్న తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :