Monday, 08 June 2026 09:57:14 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

చొక్కాండ్ల పల్లె,మినికి గ్రామ పంచాయతీలను సందర్శించిన ఎంపీడీఓ

Date : 03 December 2025 09:08 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం- డిసెంబర్ 03 : రామసముద్రం మండలం చొక్కాండ్ల పల్లె, మినికి గ్రామపంచాయతీలలో బుధవారం ఎంపీడీవో లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపీడీవో గపూర్ సందర్శించారు. ఈ సందర్బంగా హౌస్ టాక్స్ కలెక్షన్,ఆధార్ అండ్ మొబైల్ నెంబర్, స్వామిత్వసర్వే పనులను సానుకూలంగా పూర్తిచేయాలన్నారు ప్రజలు ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లు సేకరించి స్వర్ణ పంచాయతీ లో అప్ డేట్ చేయాలని, గ్రామాల్లో ఇంటి పన్నుల సేకరణ వేగవంతం చేయాలని గార్బెజ్ కలెక్షన్ ఐ వి ఆర్ ఎస్ కాల్స్ మెరుగు పరచాలని కాల్స్ పిర్యాదులకు సమయానికి స్పందించాలని పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయం సిబ్బంది ఆదేశించారు .మినికి గ్రామపంచాయతీలోని చెత్త నుండి సంపద తయారి కేంద్రాన్ని పరిశీలించి కార్మికులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గఫూర్ పంచాయతీ కార్యదర్శులు భానుముర్తి బిఆర్ ప్రకాష్, సచివాలయం సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :