Monday, 14 September 2026 09:01:19 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి - ఏ.ఈ సురేంద్ర

Date : 09 May 2026 09:06 PM Views : 225

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మే 09 : తంబళ్లపల్లె మండలంలో రైతులు, వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది సహకారంతో నిరంతరం కృషి చేస్తున్నట్లు ఏఈ సురేంద్ర తెలిపారు. శనివారం విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలం దృశ్య ముందస్తుగా మండలంలోని కన్నెమడుగు విద్యుత్ సబ్ స్టేషన్ నుండి కోసువారిపల్లె సబ్ స్టేషన్ పరిధి వరకు ఏఈ సురేంద్ర సూచనలతో లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు లైన్మెన్ శంకర్ సారధ్యంలో రైతులు, ప్రజల సహకారంతో 33కేవి విద్యుత్ లైన్ పై చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ వైర్ల మరమ్మత్తులు ముమ్మరంగా చేపట్టారు. రైతుల వ్యవసాయ బోర్ల వద్ద ట్రాన్స్ఫార్మర్లు పనితీరు, మైనర్ సమస్యల పరిష్కారం చేశారు. అదేవిధంగా తంబళ్లపల్లె మండల కేంద్రం లో ఆర్డీఎస్ఎస్ లో పోలీస్ స్టేషన్ నుండి పెద్దమండెం రోడ్డు వరకు నూతన విద్యుత్తు లైను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అంతరాయానికి సహకరించిన వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపి విద్యుత్ సమస్యల పరిష్కారంలో కృషి చేసిన సిబ్బందిని ఏఈ ప్రశంసిస్తూ భవిష్యత్తులో రైతులు, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉండి పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఏ ఎల్ ఎం లు అమీన్, జనార్ధన్, శేషు, షిఫ్ట్ ఆపరేటర్లు ప్రసాద్, సురేంద్ర, రాజశేఖర్, అనంత్, ఇంతియాజ్, శ్రీకాంత్ తో పాటు సుమారు 20 మంది విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో ఆ శాఖ అధికారుల పనితీరుపై రైతులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: