Saturday, 12 September 2026 06:20:29 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

రోడ్డు మరమ్మత్తు కోసం బిజెపి నేత నిరాహార దీక్ష

Date : 13 July 2026 10:02 PM Views : 152

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 13 : పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు డాక్టర్ అయూబ్ ఖాన్... సోమవారం శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపైన గల బస్ స్టాప్ సమీపంలో ఆయన ఉదయం నుంచి బయటాయించి నిరసనను కొనసాగించారు. రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోవడంతో శనీశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ రోడ్డు దుస్థితి కారణంగా రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని,స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఆర్.ఎం.బి శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పూర్తయ్యే వరకు తన శాంతియుత నిరాహార దీక్షను కొనసాగిస్తానని అయూబ్ ఖాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు, పట్టణ ప్రముఖులు త్రిమూర్తులు రెడ్డి, నాగరాజా,రాజా,తదితరులు పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: