నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు - ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి - పాత మొబైల్ తీసుకురండి - కొత్త మొబైల్ తీసుకెళ్లండి - ఏ.ఆర్ మొబైల్స్ అధినేత నూర్ అజామ్ వెల్లడి మదనపల్లె : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ నందు గల ఏ.ఆర్ మొబైల్స్ వారు ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను ప్రకటించారు.ఈ సందర్భంగా ఏ.ఆర్ మొబైల్స్ అధినేత నూర్ అజామ్ మాట్లాడుతూ మా దుకాణంలో ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి ఉంటుందని రూ.10 వేలు విలువైన మొబైల్ ఫోన్ కొన్నవారికి 5 బహుమతులు,రూ.20 వేలు ఫోన్ కొన్నవారికి 10 బహుమతులు,రూ.30 వేలు మొబైల్ కొన్నవారికి 20 బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.అంతేకాకుండా అధిక ధరలకు మొబైల్ కొన్నవారికి ప్రత్యేక బహుమతుల కింద సైకిల్,డ్రెస్సింగ్ టేబుల్,డైనింగ్ టేబుల్ అప్పటికప్పుడే ఇస్తామన్నారు.ఇకపోతే మొబైల్ కొన్నవారికి కూపన్లు ఇచ్చి,లక్కీ డ్రా విజేతలకు రూ.రెండు లక్షల విలువైన స్కూటీ,రిఫ్రిజిరేటర్,వాషింగ్ మిషన్,టీవీ వంటి ఆకర్షణీయమైనా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.అంతేకాకుండా ఐఫోన్లు,ప్రధాన కంపెనీలకు సంబంధించిన మొబైల్ ఫోన్లు,ఫోన్లకు సంబంధించిన అన్నిరకాల పరికరాలు మా దుకాణంలో అందుబాటులో ఉన్నాయన్నారు.సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరలకే అద్భుత ఫీచర్లతో కూడిన సెకండ్ హ్యాండ్ ఫోన్లు లభిస్తాయన్నారు.కొత్త ఫోన్లతోపాటు సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి బజాజ్ ఫైనాన్స్ సౌలభ్యం కలదన్నారు.ఎక్సైంజ్ ఆఫర్ కింద పాత మొబైల్ తీసుకొచ్చి కొత్త మొబైల్ తీసుకొని వెళ్లొచ్చన్నారు.అనుభవం కలిగిన సిబ్బంది చేత మొబైల్ ఫోన్ సర్వీసింగ్ వేగంగా చేసి ఇవ్వబడునన్నారు.ఈ ఆఫర్ దసరా వరకు ఉంటుందని తదనంతరం కొత్త ఆఫర్లు తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.20 సంవత్సరాలకుపైగా కస్టమర్ల నమ్మకానికి ఏఆర్ మొబైల్స్ ప్రతీకగా నిలిచిందన్నారు.మున్ముందు కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని,ప్రజలంతా మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.హిందూ,ముస్లింలు ఐకమత్యంగా వినాయక చవితి వేడుకలు జరుపుకొని మత సామరస్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు.
Reporter
Namitha News