Friday, 19 June 2026 01:51:46 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ

Date : 08 June 2026 05:22 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణం లో ని జడ్పీహైస్కూలులో ఇంటర్ నేషనల్ యోగ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్... యోగాంధ్రా 2026 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ , సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి , మునిసిపల్ కమీషనర్ ప్రమీల ముఖ్య అథిధులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు . మొదటగా యోగాంధ్ర కార్యక్రమాన్ని మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు . సాంస్కృతిక కార్యక్రమాలు,యోగ విన్యాసాలతో చిన్నారులు అందరిని అలరించారు . నేడు అనగా 08. 06 . 2026 న జిల్లా వారీ నేపథ్య యోగా 2026 అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలు , హెల్త్ వర్కర్ల నడుమ ఈ యోగాంధ్ర 2026 నిర్వహించడం జరిగినది . చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సమయ పాలనా గురుంచి అవగాహన కలిగిన నృత్యాలు చేసి అందరింని అలరించారు.జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేతుల మీదుగా బహుమతిని అందుకుని అందరి ప్రశంసలను పొందారు. మన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లె మండలం లోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులు ప్రతీ కార్యక్రమానికి హాజరై సంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్న పిల్లలకు తర్ఫీదు ఇచ్చిన చైతన్య స్వచ్చంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ. కవిత రాణి కొనియాడారు . ఈ కార్యక్రమం నందు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ , సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి , మునిసిపల్ కమీషనర్ ప్రమీల , చైతన్య స్వచ్చంద సేవా సంస్థ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు .

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: