Sunday, 13 September 2026 11:04:12 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ డే–2026 వేడుకలు

Date : 28 February 2026 06:49 PM Views : 269

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు – విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ డే–2026 వేడుకలు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల, మదనపల్లెలో జాతీయ సైన్స్ డే–2026ను ఫిబ్రవరి 28, 2026న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల BS&H విభాగం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. ఎన్. రాజా గోపాల్ రెడ్డి, డా. కె. కృష్ణవేణి, డా. జి. రమేష్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి కన్వీనర్ మరియు BS&H విభాగాధిపతి డా. చ. కల్యాణి నేతృత్వం వహించగా, BS&H విభాగంలోని సమస్త అధ్యాపకులు సహకారం అందించారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం బీ.టెక్ విద్యార్థుల కోసం “గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రాలలో కృత్రిమ మేధస్సు (AI) అనువర్తనలు” అనే అంశంపై పేపర్ ప్రెజెంటేషన్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలు, పరిశోధనా దృష్టికోణంతో ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పోటీలలో భౌతిక శాస్త్రం విభాగంలో బి. హేమంత్ (AIML) విజేతగా నిలిచారు. రసాయన శాస్త్రం విభాగంలో లిఖిత (AIDS) ప్రథమ బహుమతి సాధించారు. ఆత్మీయ బహుమతిను ఘ్నేయ (AIML) అందుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు, ఆధునిక సాంకేతికతలైన AI వినియోగంపై అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మరియు యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి కార్యక్రమాలు ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొనవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమనందు వైస్ ప్రిన్సిపాల్ టీఎస్ గౌస్ బాషా మొదటి సంవత్సరం అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :