Monday, 14 September 2026 08:50:55 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది పద్ధతి మార్చుకోవాలి...యువశక్తి పౌండేషన్ వ్యవస్థాపకులు కలిచెట్ల రెడ్డి గణేష్ ఎద్దేవా

Date : 27 December 2025 05:56 PM Views : 212

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది పద్ధతి మార్చుకోవాలి...యువశక్తి పౌండేషన్ వ్యవస్థాపకులు కలిచెట్ల రెడ్డి గణేష్ ఎద్దేవా. మదనపల్లి ఆస్పత్రిలో పర్యవేక్షణ లోపం తీవ్రంగా ఉందని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలిచట్ల రెడ్డి గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా రెడ్డి గణేష్ మీడియాతో మాట్లాడుతూ....పాకెట్లో పైసా లేని పేదోళ్లు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిని సిబ్బంది పిచ్చోళ్ల ను చూసినట్లు చూస్తున్నారనే విమర్శలు జోరుగా సాగుతున్న సమయంలో ఓ మహిళ ఆసుపత్రి ఎదుటే చనిపోవడం మళ్లీ అసుపత్రి సిబ్బంది తీరుని ప్రశ్నార్థకంగా మార్చింది. ఎంతో కొంత వైద్యం ఇవ్వచ్చు. లేకుంటే రెండు మందుబిళ్ళలు ఇచ్చి తగ్గిపోతుంది పో అంటే ఆ రోగులు కాస్త ఊరట చెందుతారు. అయితే మదనపల్లె జిల్లా ప్రభుత్వం ఆస్పత్రి ఇందుకు భిన్నంగా ఉంది. కొందరు సిబ్బంది ఆస్పత్రి తన సొంతం లా ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఆస్పత్రికి వస్తే తోడు లేకుంటే అడ్మిట్ చేసుకోమని వెనక్కి పంపేస్తున్న సంఘటనలు జిల్లా ఆస్పత్రిలో జరుగురున్నాయి. ఆ కారణం చేతనే తంబళ్లపల్లె నుంచి మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో వైద్యం పొందడానికి శుక్రవారం వచ్చిన మల్లమ్మ చనిపోయి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని కారణంగా ఆరుబయట చలిలో పడుకుని అన్యాయంగా తన ప్రాణాలను పోగొట్టుకుందని అభిప్రాయపడుతున్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: