Thursday, 30 July 2026 11:52:38 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఉమ్మడి చిత్తూరు అండర్ 14 జిల్లా బాలబాలికల ఫెన్సింగ్ క్రీడా సెలక్షన్స్

Date : 03 December 2025 09:00 PM Views : 378

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిశంబర్ 03 : గుర్రంకొండ జడ్పీ హై స్కూల్ (తెలుగు) లో 69వ స్కూల్ స్పోర్ట్స్ & గేమ్స్ కు ఉమ్మడి చిత్తూరు కు అండర్ 14 జిల్లా బాలబాలికల ఫెన్సింగ్ క్రీడ లకు సెలక్షన్ నిర్వహించిన పి.డి. లు. ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు ఈనెల నెల్లూరులో జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ బాబు , జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ , ఎం.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం, హెచ్.ఎం. తక్కివుల్లా తదితరులు పాల్గొన్నారు. బాలుర జిల్లా జట్టు లో జడ్.పి.హెచ్.ఎస్ తెలుగు గుర్రంకొండ ముషాహిద్ రాజ్,సుల్తాన్, ముజకీర్, ముజ్జమీర్. జడ్పిహెచ్ఎస్ కాణిపాకం ఢిల్లీ బాబు, పునీత్, జాన్ లుక్. జడ్.పి.హెచ్.ఎస్ నరహరిపేట యశ్వంత్, కార్తికేయ, ఉమాశంకర్, సంజయ్. జడ్పీహెచ్ఎస్ మా మండూరు ధర్మ తేజ. జిల్లా బాలికల జట్టు లో ఏపీ ఆర్ ఎస్ గుర్రంకొండ అర్చన, జ్యోత్స్న, జ్ఞాన ప్రసూన, సింధు. జెడ్పిహెచ్ఎస్ తెలుగు గుర్రంకొండ పల్లవి ప్రసన్న జడ్పిహెచ్ఎస్ కాణిపాకం నవ్య శ్రీ,శ్రావ్య, జడ్.పి.హెచ్.ఎస్ నరహరిపేట దీపిక, తనూజ, ఆశాశ్రీ,రోస్లిన్. ఈ పోటీలకు ఖేలో ఇండియా ఫెన్సింగ్ కోచ్ ఏ రవీంద్రనాథ్ ఎం రాఘవ కార్తీక్,పిడి శ్రావణి , పద్మలత తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :