నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిశంబర్ 03 : గుర్రంకొండ జడ్పీ హై స్కూల్ (తెలుగు) లో 69వ స్కూల్ స్పోర్ట్స్ & గేమ్స్ కు ఉమ్మడి చిత్తూరు కు అండర్ 14 జిల్లా బాలబాలికల ఫెన్సింగ్ క్రీడ లకు సెలక్షన్ నిర్వహించిన పి.డి. లు. ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు ఈనెల నెల్లూరులో జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ బాబు , జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ , ఎం.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం, హెచ్.ఎం. తక్కివుల్లా తదితరులు పాల్గొన్నారు. బాలుర జిల్లా జట్టు లో జడ్.పి.హెచ్.ఎస్ తెలుగు గుర్రంకొండ ముషాహిద్ రాజ్,సుల్తాన్, ముజకీర్, ముజ్జమీర్. జడ్పిహెచ్ఎస్ కాణిపాకం ఢిల్లీ బాబు, పునీత్, జాన్ లుక్. జడ్.పి.హెచ్.ఎస్ నరహరిపేట యశ్వంత్, కార్తికేయ, ఉమాశంకర్, సంజయ్. జడ్పీహెచ్ఎస్ మా మండూరు ధర్మ తేజ. జిల్లా బాలికల జట్టు లో ఏపీ ఆర్ ఎస్ గుర్రంకొండ అర్చన, జ్యోత్స్న, జ్ఞాన ప్రసూన, సింధు. జెడ్పిహెచ్ఎస్ తెలుగు గుర్రంకొండ పల్లవి ప్రసన్న జడ్పిహెచ్ఎస్ కాణిపాకం నవ్య శ్రీ,శ్రావ్య, జడ్.పి.హెచ్.ఎస్ నరహరిపేట దీపిక, తనూజ, ఆశాశ్రీ,రోస్లిన్. ఈ పోటీలకు ఖేలో ఇండియా ఫెన్సింగ్ కోచ్ ఏ రవీంద్రనాథ్ ఎం రాఘవ కార్తీక్,పిడి శ్రావణి , పద్మలత తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News