Thursday, 30 July 2026 01:35:06 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మానవత్వం చాటుకున్న చమర్తి జగన్మోహన్ రాజు

Date : 13 November 2025 08:26 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - నవంబర్ 13 : అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని పుల పుత్తూరు వద్ద ఆటో బోల్తా పడిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మానవత్వం చాటుకొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు. క్షత్తగాత్రులు పులపత్తూరు ప్రాంతానికి చెందిన ఒంటిమిట్ట మల్లికార్జున, ఒంటిమిట్ట దేవి ఇరువురు ఆటోలో బోల్తాపడి ప్రమాదం జరగగా ఇటుగా వస్తున్న చమర్తి జగన్మోహన్ రాజు క్షతగాత్రులను పరామర్శించి స్వయంగా తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్య సదుపాయం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :