Monday, 14 September 2026 10:55:55 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్

ఘనంగా సన్మానించిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

Date : 17 April 2026 07:44 PM Views : 200

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ - ఘనంగా సన్మానించిన ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మదనపల్లె : ఏపీపిటీడీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ శుక్రవారం 1,2 డిపోల విస్తృత సాయి తనిఖీ నిమిత్తం మదనపల్లికి విచ్చేశారు.ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా ఈయు కమిటీ సభ్యులు,మదనపల్లి 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ కమిటీ సభ్యులు మరియు ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి,శాలువాలతో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా అన్నమయ్య జిల్లా డీపీటీఓ రాముకి పుష్పగుచ్చం అందజేశారు.మదనపల్లి బస్టాండ్,కార్గో పాయింట్స్,మదనపల్లి 1,2 డిపోల గ్యారేజీలను ఆయన తనిఖీ చేశారు.అదేవిధంగా జిల్లా నాయకులు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఈడికి వినతి పత్రం అందజేశారు.డీపీటీఓ కార్యాలయాన్ని మదనపల్లికి త్వరగా తరలించాలని,మదనపల్లిలో ఆర్టీసీ డిస్పెన్సరీనీ ఏర్పాటు,రెస్ట్ రూములు,పరిశుభ్రమైన టాయిలెట్స్ ఏర్పాటు,టిమ్ లలో డేటా ఆనులో ఉండటం వలన పవర్ బ్యాంకు ఉన్ననూ,టిమ్ చార్జింగ్ తొందరగా అయిపోతుందని,కాబట్టి టిమ్ లో డేటా ఆఫ్ సెట్టింగ్స్ ఏర్పాటు,మదనపల్లి జిల్లా అయినందున,జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు హెచ్.ఆర్.ఏ 12 శాతం నుండి 16 శాతానికి పెంచాలని వంటి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈడీకి అందజేశారు.ఈ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి 1,2 డిపోల మేనేజర్లు వెంకటరమణారెడ్డి,అమరనాథ్,అన్నమయ్య జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ చైర్మన్ పీవీ బయ్యారెడ్డీ,జిల్లా గౌరవ అధ్యక్షుడు సీఏ బాబు,జిల్లా కార్యదర్శి సాంబశివరెడ్డి,ఉపాధ్యక్షుడు ఎస్.కె రెడ్డి,మదనపల్లి - 1 డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె.శివయ్య మరియు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు. మదనపల్లె : ఏపీపిటీడీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాఘవ కుమార్ శుక్రవారం 1,2 డిపోల విస్తృత సాయి తనిఖీ నిమిత్తం మదనపల్లికి విచ్చేశారు.ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా ఈయు కమిటీ సభ్యులు,మదనపల్లి 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ కమిటీ సభ్యులు మరియు ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి,శాలువాలతో ఘనంగా సత్కరించారు.అదేవిధంగా అన్నమయ్య జిల్లా డీపీటీఓ రాముకి పుష్పగుచ్చం అందజేశారు.మదనపల్లి బస్టాండ్,కార్గో పాయింట్స్,మదనపల్లి 1,2 డిపోల గ్యారేజీలను ఆయన తనిఖీ చేశారు.అదేవిధంగా జిల్లా నాయకులు కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఈడికి వినతి పత్రం అందజేశారు.డీపీటీఓ కార్యాలయాన్ని మదనపల్లికి త్వరగా తరలించాలని,మదనపల్లిలో ఆర్టీసీ డిస్పెన్సరీనీ ఏర్పాటు,రెస్ట్ రూములు,పరిశుభ్రమైన టాయిలెట్స్ ఏర్పాటు,టిమ్ లలో డేటా ఆనులో ఉండటం వలన పవర్ బ్యాంకు ఉన్ననూ,టిమ్ చార్జింగ్ తొందరగా అయిపోతుందని,కాబట్టి టిమ్ లో డేటా ఆఫ్ సెట్టింగ్స్ ఏర్పాటు,మదనపల్లి జిల్లా అయినందున,జిల్లా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులకు హెచ్.ఆర్.ఏ 12 శాతం నుండి 16 శాతానికి పెంచాలని వంటి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈడీకి అందజేశారు.ఈ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి 1,2 డిపోల మేనేజర్లు వెంకటరమణారెడ్డి,అమరనాథ్,అన్నమయ్య జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ చైర్మన్ పీవీ బయ్యారెడ్డీ,జిల్లా గౌరవ అధ్యక్షుడు సీఏ బాబు,జిల్లా కార్యదర్శి సాంబశివరెడ్డి,ఉపాధ్యక్షుడు ఎస్.కె రెడ్డి,మదనపల్లి - 1 డిపో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కె.శివయ్య మరియు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు,సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: