నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఏప్రిల్ 10 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో శనివారం తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకులు దినేష్ రెడ్డి,రాజంపేట పార్లమెంట్ జిల్లా టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఆదేశాల మేరకు భారతదేశంలో మహిళా విద్య, కుల నిర్మూలన, వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జన్మదిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రమోహన్ పిలుపునిచ్చారు
Reporter
Namitha News