Monday, 08 June 2026 09:53:35 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా డి.యం.హెచ్.ఓ. ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ

Date : 23 January 2026 07:10 PM Views : 116

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 23 : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం లో వద్ద డి.యం.హెచ్.ఓ. ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. లక్ష్మీ నరసయ్య గారి ఆధ్వర్యంలో కార్యాలయంలోని అన్ని విభాగాల ప్రోగ్రాం అధికారులు, వైద్య సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది తో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్బంగా డి.యం.హెచ్.ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ప్రధాన బలమని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకుని, ఎన్నికల సమయంలో ఓటు వేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల్లో ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే యువత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, స్వేచ్ఛాయుతంగా మరియు భయరహితంగా ఓటు హక్కును వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖకు చెందిన ప్రోగ్రాం అధికారులు , అన్నీ విభాగల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :