Thursday, 16 April 2026 06:42:57 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

బీహార్ లో బి.జె.పి. ఘనవిజయం పై తంబళ్లపల్లెలో సంబరాలు.

Date : 14 November 2025 08:47 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 14 ః బీహార్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాలు రికార్డు స్థాయిలో ఘన విజయం సాధించడం పై తంబళ్లపల్లె మండల కేంద్రంలో బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం మండల బిజెపి అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ లో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్ డి ఏ కూటమికి దేశంలో రాష్ట్రంలో తిరుగు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయమని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షులు రామస్వామి రెడ్డి, రాఘవరెడ్డి, హరినాథరెడ్డి, డీలర్ సుబ్బయ్య, మగ్గాలు లక్ష్మయ్య, చక్రపాణి, నరసింహారెడ్డి, శంకర్ రెడ్డి, కూటమి నాయకుడు రామాంజులు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :