Thursday, 30 July 2026 11:54:30 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నేడు పుంగనూరు లో ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర

పరిరక్షణ యాత్ర కు రానున్న పి.సి.సి. అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, మాజీ పి.సి.సి.అధ్యక్షులు రఘువీరారెడ్డి

Date : 05 February 2026 08:39 AM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఫిబ్రవరి 05 : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ను దేశ వ్యాప్తంగా పునరుద్ధరణ చేయాలని, కేంద్రం అమలులోకి తెచ్చిన కొత్త చట్టం వల్ల కూలీలకు నష్టం చేకూరుతోందని కాంగ్రెస్ పార్టీ నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఏపీ పి.సి.సి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర చేస్తున్న క్రమంలో నేడు అన్నమయ్య జిల్లా లోని మదనపల్లి , పుంగనూరు పట్టణం లో ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర కొనసాగనున్న ఉపాధిహామీ పరిరక్షణ యాత్ర మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పాల్గొననున్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :