Wednesday, 29 July 2026 09:36:11 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

నిమ్మనపల్లి మండలం లోని చెర్వు లకు హంద్రీ -నీవా జలాలు

హంద్రీనీవా జలాలు తరలించేందుకు సాధ్య సాధ్యాలు అధికారులతో ఎమ్మెల్యే షాజహాన్ క్షేత్ర స్థాయి లో పరిశీలన

Date : 18 November 2025 04:34 PM Views : 253

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 18 : మదనపల్లి నియోజకవర్గం లోని నిమ్మనపల్లి మండలం లోని ఏ ఒక్క చెర్వు హంద్రీ నీవా జలాలు వెళ్లే అవకాశం లేదు, నిమ్మనపల్లి మండలం లోని రైతుల విజ్ఞప్తి మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండీ చిన్న కాలువ తీసి జలాలను మల్లించేందుకు సాధ్యం సాధ్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించే నిమిత్తం నేడు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు ప్రత్తిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని తెలియచేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడో శ్రీశైలం నుండీ నీళ్లు తెప్పించన ఘనత సియం చంద్రబాబుది , రైతుల పక్షపాతి నిమ్మనపల్లి కి కూడా నీళ్లు తెప్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష సాధ్య సాధ్యాలపై అధికారులతో ఎమ్మెల్యే షాజహాన్ క్షేత్రస్థాయి పరిశీలన మదనపల్లి - నవంబర్ 18 : మదనపల్లి నియోజకవర్గం లోని నిమ్మనపల్లి మండలం లోని ఏ ఒక్క చెర్వు హంద్రీ నీవా జలాలు వెళ్లే అవకాశం లేదు, నిమ్మనపల్లి మండలం లోని రైతుల విజ్ఞప్తి మేరకు కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండీ చిన్న కాలువ తీసి జలాలను మల్లించేందుకు సాధ్యం సాధ్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించే నిమిత్తం నేడు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు ప్రత్తిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని తెలియచేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడో శ్రీశైలం నుండీ నీళ్లు తెప్పించన ఘనత సియం చంద్రబాబుది , రైతుల పక్షపాతి నిమ్మనపల్లి కి కూడా నీళ్లు తెప్పించేందుకు కృషి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :