Thursday, 16 April 2026 03:18:56 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

తంబళ్లపల్లెలో వైభవంగా దివ్యాంగ శక్తి ప్రారంభోత్సవం

Date : 18 March 2026 08:10 PM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో బుధవారం దివ్యాంగశక్తి కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు,అధికారులు వైభవంగా ప్రారంభించారు. ఉదయం ఆర్టీసీ బస్టాండ్ లో మదనపల్లి వన్ డిపో ఆర్టీసీ మేనేజర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని దివ్యాంగులు హాజరైయ్యారు. ఈ కార్యక్రమాన్ని తాసిల్దార్ శ్రీనివాసులు, డిపో మేనేజర్ రమణారెడ్డి, ఏవో థామస్ రాజాలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న వివంగశక్తి ఇంద్రధనస్సు పథకం తో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు అన్నారు. నూతనంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన దివ్యాంగులు ఆధార్ కార్డు, పి.హెచ్ సర్టిఫికెట్, రెండు ఫోటోలతో మదనపల్లి డిపోలో సంప్రదించి కార్డు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రతినిధి బాబ్జి, వీఆర్వోలు నాగరాజు,టిడిపి నాయకులు పురుషోత్తం, నరసింహులు, సోమశేఖర్, సురేంద్ర, రామచంద్ర, రాజశేఖర్,నరేంద్ర నాయుడు, రామాంజులు, ఐసుల కిట్ట,దళితవాడ రెడ్డప్ప, దివ్యాంగులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :