Saturday, 12 September 2026 09:00:39 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

రామసముద్రం లో ఉపాధ్యాయల ఆటల పోటీలకు జట్ల ఎంపిక

Date : 10 November 2025 06:55 PM Views : 285

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : రామసముద్రంలోని ఉన్నత పాఠశాలలో ఈరోజు ఉపాధ్యాయుల ఆటలు పోటీలకు జట్లను ఎంపిక చేసే కార్యక్రమం ను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురుష ఉపాధ్యాయులకు రెండు క్రికెట్ జట్లను ఎంపిక చేసుకోగా మహిళ ఉపాధ్యాయులకు త్రోబాల్ జట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన ఏపీమోడల్ స్కూల్ మైదానంలో మండల స్థాయి ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం ఎంపికైన ఉపాధ్యాయులు 15వ తేదీ ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా ఆటల్లో పాల్గొనాలని చెప్పామన్నారు. మండల స్థాయిలో గెలిచిన జట్టును 22 వ తేదీన డివిజన్ స్థాయిలో ఆడాల్సి ఉంటుందని అనంతరం గెలిచినవారు జిల్లా స్థాయిలో పాల్గొనాలని తెలిపారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుంచి ఉపాధ్యాయులను ఈ పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు మండల అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి మట్లవారిపల్లి మరియు ఏపీ మోడల్ స్కూల్ పీడీలు పార్థసారథి, ఇందిరా ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ రెడ్డి, తిరుమల రెడ్డిపల్లె నరసింహులు, మహమ్మద్ ఖాన్, సుధాకర్, మహీధర్ రెడ్డి ,సీనియర్ ఉపాధ్యాయులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: