Tuesday, 15 September 2026 06:51:59 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

హనుమాన్ జయంతి వేడుకల్లో మంత్రి ఆనం

Date : 13 May 2026 11:19 PM Views : 250

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు : హనుమాన్ జయంతి సందర్భంగా ఆత్మకూరులోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరయ్యారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించారు. కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆలయ పూజారులు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు నేతలు పట్టణ ప్రజలు భక్తులు భారీగా పాల్గొన్నారు.పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.. ఎంతో పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ దేవాలయ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని మంత్రి ఆనం తెలిపారు.ఆనం కుమార్తె లీలా కైవల్యా రెడ్డి, వారి మనవళ్ళ తో మంత్రి ఆనం ఈ కార్యక్రమానికి పాల్గొనడం విశేషంగా అలరించింది. టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్ర రెడ్డి, బిజెపి కుటుంబ సుధాకర్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జనార్దన్ నాయుడు, నరసింహారెడ్డి తదితరులతోపాటు అశేష భక్తజనం ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.. ఆంజనేయ స్వామి భారీ విగ్రహానికి డోన్ ద్వారా పాలాభిషేకం చేయడం విశేషంగా ఆకట్టుకుంది.. ఈ దేవాలయంలో ఆంజనేయస్వామి మహత్యంతో ఇక్కడికి భారీగా భక్తులు వస్తున్నారని వారి ఆశీస్సులతో దినదినభివృద్ధి చెందుతుందని దేవాదాయ శాఖ నుండి ఈ ఆలయానికి కావలసిన అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తామని రాష్ట్రంలో పురాతన ఆలయాల మరమ్మత్తుల కోసం మరియు శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన ఆలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ పూర్తిగా కృషి చేస్తుందని మంత్రి ఆనం తెలిపారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: