Sunday, 13 September 2026 09:57:46 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

నూతన అధ్యాపకులతో కళకళలాడుతున్న బీటీ కళాశాల కళాశాల పూర్వ వైభావానికి సమష్టిగా కృషి చేద్దాం: ప్రిన్సిపాల్ డా. గన్నవరం శ్రీదేవి

Date : 10 July 2026 05:08 PM Views : 119

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నూతన అధ్యాపకులతో కళకళలాడుతున్న బీటీ కళాశాల కళాశాల పూర్వ వ8భావానికి సమష్టిగా కృషి చేద్దాం: ప్రిన్సిపాల్ డా. గన్నవరం శ్రీదేవి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అధ్యాపకుల బదిలీల్లో భాగంగా స్థానిక చారిత్రాత్మక బెసెంట్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐదుగురు నూతన అధ్యాపకులు బదిలీపై వచ్చి శుక్రవారం విధుల్లో చేరారు. దీంతో కళాశాలలో అధ్యాపకుల సంఖ్య పెరిగి విద్యా వాతావరణం మరింత బలోపేతమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. గన్నవరం శ్రీదేవి నూతన అధ్యాపకులకు స్వాగతం పలికారు. విద్యార్థుల ప్రవేశాల పెంపుతో పాటు కళాశాల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా అందరూ సమిష్టిగా కృషి చేసి కళాశాల పూర్వ వైభవానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. బదిలీపై కామర్స్ అధ్యాపకురాలు డా. వి. కృష్ణవేణి, హార్టికల్చర్ అధ్యాపకులు డా. పి. రవీంద్రనాథ్ రెడ్డి, భౌతిక శాస్త్ర అధ్యాపకులు డా. ఎస్. గురుప్రసాద్, రసాయన శాస్త్ర అధ్యాపకులు టి. బాలాజీ, ఎల్. ప్రదీప్ కళాశాలలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు, కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎం. రాఘవరెడ్డి, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు డా. శైలజ సి.ఎస్., తెలుగు అధ్యాపకులు డా. డేరంగుల శ్రీనివాసులు, రసాయన శాస్త్ర అధ్యాపకులు డా. జి. చిన్నారెడ్డి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :