Wednesday, 29 July 2026 08:34:52 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

క్యాబ్, ఆటో, రవాణా, లారీ డ్రైవర్ల కు ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించిన ఆర్.టి.ఓ. అధికారులు

తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులచే కంటి పరీక్షలు.

Date : 21 January 2026 06:43 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : విద్యాసంస్థల బస్సులు, సరుకు రవాణా వాహనాలు, లారీలు, మోటార్ క్యాబ్స్ మరియు ఆటో రిక్షాల డ్రైవర్ల కు మదనపల్లి లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం లో రోడ్డు భద్రత పై సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, రోడ్డు ప్రమాదాలు మరియు వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటంలో గుడ్ సమారిటన్ చట్టాలు మరియు గోల్డెన్ అవర్ భావన ఎంత కీలకమో వివరిస్తూ, ఆరోగ్యం, కంటి చూపు పట్ల ప్రాముఖ్యత వివరించి అవగాహన కల్పించిన తదనంతరం తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచితంగా కంటి పరీక్షలు చేయించి, ఆపరేషన్ అవసరమైన వారికి తిరుపతి కి వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలని తెలియచేస్తూ, మందులను పంపిణీ చేసిన ఆర్.టి.ఓ. అధికారులు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి అశోక ప్రతాప రావు ఆధ్వర్యంలో మదనపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర, అసిస్టెంట్ యం.వి.ఇన్స్పెక్టర్లు శ్రీహరి, శివలింగయ్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :