Tuesday, 15 September 2026 11:44:11 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

విధ్వంసం నుండీ వికాసం వైపుగా చారిత్రాత్మక తీర్పు కు రెండు ఏండ్లు - తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు

Date : 04 June 2026 07:33 PM Views : 262

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 04 : ఆంద్రప్రదేశ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు జూన్ 04 , రాష్ట్ర ప్రజలు నాటి విద్వాంసం నుండీ వికాసం వైపుగా తీర్పు ఇచ్చిన రోజు నేటికి సారిగ్గా రెండు ఏండ్లు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆకాంక్షలను వేరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి , సుపరిపాలన వైపుగా దూసుకుపోతున్నాం , వైసీపీ అధికారం లో నున్న ఐదు ఏండ్లు నవరత్నాల మోసం , యువత కు మోసం, నేరాలు , అరాచకాలు, విధ్వసంతో రాష్ట్రం ను చీకటిలోకి వెళ్ళింది , ఇప్పుడు అధికారంలో లేక పోయిన వైసిపి ఫేక్ బుక్ లెట్లు, పోస్టర్ లతో విషప్రచారం ,ప్రజలు అంతా గమనిస్తున్నారు ,ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని మా నాయకులు సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ లు అంటూ శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో నేడు మరో సారి సాంబరాలు చేసుకున్న టిడిపి శ్రేణులు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :