Tuesday, 15 September 2026 09:53:24 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్

Date : 15 September 2026 05:12 PM Views : 3

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ మదనపల్లె : పట్టణంలోని గొల్లపల్లి నందు టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీం క్రేజీ బాయ్స్ నిర్వాహకులు వరుణ్ గౌడ,కార్తీక్ నాయుడు,మల్లి వారి యొక్క ఆత్మీయ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి మదనపల్లి జనసేన పార్టీ యువ నాయకులు శ్రీరామ హరిహరన్ ముఖ్య అతిథిగా హాజరై వినాయకునికి ప్రత్యేక పూజలు,అర్చనలు నిర్వహించారు.అనంతరం ఉత్సవ నిర్వాహకులు మరియు స్థానిక యువతతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీరామ హరిహరన్ మాట్లాడుతూ హిందువులకు అతి ముఖ్యమైన పర్వదినాలలో వినాయక చవితి పండుగ ఒకటని,పండుగను ప్రజలందరూ సుఖసంతోషాలు,ఆయురారోగ్యాలు,అష్ట ఐశ్వర్యాలను అందించాలని ఆకాంక్షించారు.యువత ఐక్యతతో,భక్తిశ్రద్ధలతో ఇలాంటి ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉమా,నవీన్,కార్తీక్,కిషోర్,పవన్ రాయల్,దినకర్,రఫీ,వెంకీ,మహేష్,శశీ,సన్నీ మరియు జనసేన సోను,జనసేన నవాజ్,సుప్రీం హర్ష,సత్య,ప్రవీణ్,అబ్దుల్,పునీత్ చౌదరి,కుషాల్,రోహన్,కుమార్,సాయి,తేజ తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :