Sunday, 03 May 2026 09:17:04 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

నూతన డీఎస్పీ పావని ని కలిసిన పోర్డ్ సంస్థ బృందం...

Date : 21 April 2026 06:17 PM Views : 84

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నూతన డీఎస్పీ పావని ని కలిసిన పోర్డ్ సంస్థ బృందం... మదనపల్లె నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పావని ని పోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ, సంస్థ సిబ్బందితో కలసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిఎస్పీ పావనికి పూల మొక్కను బహుకరించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.పోర్డ్ సంస్థ తరపున ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.పోర్డ్ సంస్థ ​నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను డిఎస్పికి వివరించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం ఎంతో ఘనచరిత్ర కలిగిన మదనపల్లె డివిజన్ కు మహిళా పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టడంపైన హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పోర్డ్ సంస్థ బాలకార్మికులు,బాల్య వివాహాలు నిర్మూలన, బాలల నిర్బంధ విద్యాహక్కు కోసం దశాబ్దాలుగా పనిచేస్తోందని వివరించారు. అదే విధంగా ప్రజల ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కృషి చేస్తున్నట్లు లలితమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి, స్వర్ణలత, నిర్మల పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :