Friday, 19 June 2026 03:22:50 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

నూతన డీఎస్పీ పావని ని కలిసిన పోర్డ్ సంస్థ బృందం...

Date : 21 April 2026 06:17 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నూతన డీఎస్పీ పావని ని కలిసిన పోర్డ్ సంస్థ బృందం... మదనపల్లె నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పావని ని పోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ, సంస్థ సిబ్బందితో కలసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిఎస్పీ పావనికి పూల మొక్కను బహుకరించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.పోర్డ్ సంస్థ తరపున ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.పోర్డ్ సంస్థ ​నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను డిఎస్పికి వివరించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం ఎంతో ఘనచరిత్ర కలిగిన మదనపల్లె డివిజన్ కు మహిళా పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టడంపైన హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పోర్డ్ సంస్థ బాలకార్మికులు,బాల్య వివాహాలు నిర్మూలన, బాలల నిర్బంధ విద్యాహక్కు కోసం దశాబ్దాలుగా పనిచేస్తోందని వివరించారు. అదే విధంగా ప్రజల ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కృషి చేస్తున్నట్లు లలితమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి, స్వర్ణలత, నిర్మల పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :