Sunday, 13 September 2026 04:39:32 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ కు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీ రెడ్డెప్ప

ఘనంగా డాక్టర్ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు

Date : 05 April 2026 11:12 AM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 05 : మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ 119వ జయంతి సందర్బంగా అంబేద్కర్ సర్కిల్ లో ఘనంగా నివాళులు అర్పించిన చిత్తూరు మాజీ ఎంపీ యన్. రెడ్డెప్ప . ఈ సందర్బంగా మాజీ ఎంపీ రెడ్డెప్ప వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్ జీవన్ రామ్ ప్రముఖంగా 'బాబూజీ' అని పిలవబడే దళిత నాయకుడు, 5 ఏప్రిల్ 1908 న బీహార్‌లో జన్మించారు. బీహార్‌లోని అర్రా టౌన్ స్కూల్‌లో ఉన్నత పాఠశాలలో చదివాడు, అక్కడ మదన్ మోహన్ మాల్వియాతో సంభాషించే అవకాశాన్ని పొందారూ. బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత నాయకుడు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరు. 40 ఏళ్లకు పైగా పార్లమెంటేరియన్ గా అనతి కాలం కేంద్రమంత్రి గా వివిధ శాఖలలో రాణించారు , ఉప ప్రధానిగా పనిచేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారు. 1971 యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించారు ఈ కార్యక్రమం లో స్థానిక దళిత సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: